DGP Harish Kumar Gupta: నేరాలు 5.5 శాతం తగ్గాయ్..
రాష్ట్రంలో నేరాలు 5.5 శాతం తగ్గినట్లు పోలీసుశాఖ స్పష్టం చేసింది. 2023 డిసెంబరు-2024 నవంబరు వరకు 1,10,111 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. 2024 డిసెంబరు- 2025 నవంబరు మధ్య 1,04,095 కేసులు రిజిస్టర్ అయినట్లు...