K. Lakshman: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలు..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ... విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని, త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సహితం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

K. Lakshman: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలు..
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ... విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని, త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సహితం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.