కోర్టుల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ హైప్రొఫైల్ క్లయింట్లు, ప్రభుత్వం నుంచి న్యాయవాదులపై ఒత్తిళ్లు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అభిప్రాయపడ్డారు.
కోర్టుల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ హైప్రొఫైల్ క్లయింట్లు, ప్రభుత్వం నుంచి న్యాయవాదులపై ఒత్తిళ్లు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అభిప్రాయపడ్డారు.