kumaram bheem asifabad- శివరాత్రికి శైవక్షేత్రాలు ముస్తాబు

జిల్లాలో శనివారం నుంచి నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలను ముస్తాబు చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీనదీ తీరాన కాకతీయుల కాలంలో నిర్మించిన శివకేశవాలయం చరిత్రకు చిహ్నంగా నిలుస్తోంది. ఆలయాన్ని కాకతీయులు తమ విజయానికి సూచికంగా ఇక్కడ నిర్మించారు.

kumaram bheem asifabad-    శివరాత్రికి శైవక్షేత్రాలు ముస్తాబు
జిల్లాలో శనివారం నుంచి నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలను ముస్తాబు చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీనదీ తీరాన కాకతీయుల కాలంలో నిర్మించిన శివకేశవాలయం చరిత్రకు చిహ్నంగా నిలుస్తోంది. ఆలయాన్ని కాకతీయులు తమ విజయానికి సూచికంగా ఇక్కడ నిర్మించారు.