kumaram bheem asifabad- విద్యార్థులకు నాణ్యమైన విద్య
kumaram bheem asifabad- విద్యార్థులకు నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యఅందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంట శాల, సామాగ్రి నిల్వ చేసిన గది, నిత్యావసర సరుకుల నాణ్యత, మెనూ అమలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యఅందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంట శాల, సామాగ్రి నిల్వ చేసిన గది, నిత్యావసర సరుకుల నాణ్యత, మెనూ అమలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.