Minister TG Bharath: కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలపై చిల్లర చేష్టలు ఇకనైనా ఆపాలంటూ వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ హితవు పలికారు. తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకు వైసీపీ ఆడిన మద్యం బాటిల్స్ నాటకం బయట పడిందని మండిపడ్డారు.