Mumbai Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం

ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు పాదచారులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు.

Mumbai Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు పాదచారులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు.