New Year Gift: రైతులకు కొత్త సవంత్సరం కానుక.. సంక్రాంతికి ముందే వాటి పంపిణీకి నిర్ణయం!
New Year Gift: రైతులకు కొత్త సవంత్సరం కానుక.. సంక్రాంతికి ముందే వాటి పంపిణీకి నిర్ణయం!
Andhra Pradesh new passbooks: ఏపీ రైతులకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త చెప్పారు. జనవరి 9లోగా 21.8 లక్షల కొత్త పట్టాదారు పాసుబుక్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తప్పులు సరిచేసిన తర్వాత రాజముద్రతో కూడిన పాసుబుక్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తహసీల్దారు కార్యాలయాలకు చేరిన వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత రైతులకు అందజేయనున్నారు.
Andhra Pradesh new passbooks: ఏపీ రైతులకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త చెప్పారు. జనవరి 9లోగా 21.8 లక్షల కొత్త పట్టాదారు పాసుబుక్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తప్పులు సరిచేసిన తర్వాత రాజముద్రతో కూడిన పాసుబుక్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తహసీల్దారు కార్యాలయాలకు చేరిన వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత రైతులకు అందజేయనున్నారు.