Telangana: అయ్యో పాపం.. జ్వరం వచ్చిందని బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్తే..

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 15 నెలల బాలుడు అయాన్ష్ ప్రాణాలు కోల్పోయాడు. జ్వరం కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్ళిన బాలుడికి IV క్యానులా ద్వారా చికిత్స ప్రారంభించగా,  క్యానులా సరిగ్గా సెట్ కాక శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం నిర్మల్ తరలిస్తుండగా ..

Telangana: అయ్యో పాపం.. జ్వరం వచ్చిందని బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్తే..
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 15 నెలల బాలుడు అయాన్ష్ ప్రాణాలు కోల్పోయాడు. జ్వరం కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్ళిన బాలుడికి IV క్యానులా ద్వారా చికిత్స ప్రారంభించగా,  క్యానులా సరిగ్గా సెట్ కాక శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం నిర్మల్ తరలిస్తుండగా ..