UPSC Face Authentication: ఇకపై యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులందరికీ ముఖ ధ్రువీకరణ తప్పనిసరి!
UPSC Face Authentication: ఇకపై యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులందరికీ ముఖ ధ్రువీకరణ తప్పనిసరి!
యూపీఎస్సీ నిర్వహించే నియామక పరీక్షల ప్రామాణికత విషయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాల్లో ముఖ ధ్రువీకరణ (Face Authentication) తప్పనిసరి చేస్తూ యూపీఎస్సీ ప్రకటన వెలువరించింది. పరీక్షల నిర్వహణ సమగ్రతను ఇది మరింత బలోపేతం చేస్తుందని
యూపీఎస్సీ నిర్వహించే నియామక పరీక్షల ప్రామాణికత విషయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాల్లో ముఖ ధ్రువీకరణ (Face Authentication) తప్పనిసరి చేస్తూ యూపీఎస్సీ ప్రకటన వెలువరించింది. పరీక్షల నిర్వహణ సమగ్రతను ఇది మరింత బలోపేతం చేస్తుందని