Vaikuntha Ekadashi: ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటెత్తిన భక్త కోటి

తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంతకుముందు మూల విరాట్టుకు అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించారు.

Vaikuntha Ekadashi: ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటెత్తిన భక్త కోటి
తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంతకుముందు మూల విరాట్టుకు అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించారు.