ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం.. బస్సులు బంద్, అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్

తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించనుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్ కానున్నాయి. ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి.. చర్చలకు ఆహ్వానించినా.. అవి విఫలం కావడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. సమస్యల పరిష్కారానికి కమిటీ సమయం అడగడంతో సమ్మెకు వెళ్లేందుకు కార్మిక సంఘాలు మొగ్గుచూపాయి.

ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం.. బస్సులు బంద్, అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్
తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించనుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్ కానున్నాయి. ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి.. చర్చలకు ఆహ్వానించినా.. అవి విఫలం కావడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. సమస్యల పరిష్కారానికి కమిటీ సమయం అడగడంతో సమ్మెకు వెళ్లేందుకు కార్మిక సంఘాలు మొగ్గుచూపాయి.