ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షల్లో మార్కులకు 50% వెయిటేజీతో అడ్మిషన్లు!
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షల్లో మార్కులకు 50% వెయిటేజీతో అడ్మిషన్లు!
నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక జాతీయ అర్హత పరీక్షల నిర్వహణ కేంద్రానికి సవాల్గా మారింది. వరుస లీకులు, పరీక్షల రద్దుతో విద్యార్ధుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ 2026 లీకేజీ కారణంగా పదుల సంఖ్యలో విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..
నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక జాతీయ అర్హత పరీక్షల నిర్వహణ కేంద్రానికి సవాల్గా మారింది. వరుస లీకులు, పరీక్షల రద్దుతో విద్యార్ధుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ 2026 లీకేజీ కారణంగా పదుల సంఖ్యలో విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..