ఏపీలో 50 వేలకోట్లతో మెమొరీ చిప్స్‌ పరిశ్రమ!

రాష్ట్రానికి మెమొరీ చిప్స్‌ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు చెందిన మెమొరీ చిప్స్‌ తయారీ సంస్థ ఆసక్తి చూపుతోంది.

ఏపీలో 50 వేలకోట్లతో మెమొరీ చిప్స్‌ పరిశ్రమ!
రాష్ట్రానికి మెమొరీ చిప్స్‌ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు చెందిన మెమొరీ చిప్స్‌ తయారీ సంస్థ ఆసక్తి చూపుతోంది.