ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం 3వేల మందితో బందోబస్తు

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని ఇన్‌చార్జి సీపీ సుధీర్‌బాబు శుక్రవారం సందర్శించారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం 3వేల మందితో బందోబస్తు
ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని ఇన్‌చార్జి సీపీ సుధీర్‌బాబు శుక్రవారం సందర్శించారు.