కాంగ్రెస్ పార్టీ.. మహిళా ద్రోహిగా మిగిలిపోతుంది : కిషన్రెడ్డి

మహిళలు, దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగే బిల్లును అడ్డుకొని కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయ‌‌‌‌ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ.. మహిళా ద్రోహిగా మిగిలిపోతుంది : కిషన్రెడ్డి
మహిళలు, దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగే బిల్లును అడ్డుకొని కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయ‌‌‌‌ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.