దుర్వాసన వస్తుందని కాల్వలోకి తొంగిచూస్తే.. గుండె పగిలిపోయే సీన్! కన్నీళ్లు పెట్టించే ఘటన

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్‌పల్లిలో మురుగు కాల్వలో ఐదు నెలల గర్భస్థ శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికులు మృతదేహాన్ని పూడ్చిపెట్టడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ గర్భస్రావం కోణంతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

దుర్వాసన వస్తుందని కాల్వలోకి తొంగిచూస్తే.. గుండె పగిలిపోయే సీన్! కన్నీళ్లు పెట్టించే ఘటన
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్‌పల్లిలో మురుగు కాల్వలో ఐదు నెలల గర్భస్థ శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికులు మృతదేహాన్ని పూడ్చిపెట్టడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ గర్భస్రావం కోణంతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.