దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు రెడీ.. ఈ మార్గంలోనే, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు

భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ హైడ్రోజన్ రైలు సిద్ధం కాగా.. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో జనవరి 26వ తేదీన ట్రయల్ రన్ ప్రారంభించనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ అత్యాధునిక రైలు.. కాలుష్యాన్ని సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది. ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే.. జర్మనీ, చైనా వంటి దేశాల తర్వాత ఈ టెక్నాలజీని సొంతం చేసుకున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలవనుంది.

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు రెడీ.. ఈ మార్గంలోనే, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు
భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ హైడ్రోజన్ రైలు సిద్ధం కాగా.. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో జనవరి 26వ తేదీన ట్రయల్ రన్ ప్రారంభించనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ అత్యాధునిక రైలు.. కాలుష్యాన్ని సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది. ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే.. జర్మనీ, చైనా వంటి దేశాల తర్వాత ఈ టెక్నాలజీని సొంతం చేసుకున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలవనుంది.