దేశంలో మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలోకి మారుతుండటంతో, ప్రముఖ విద్యాసంస్థ శ్రీచైతన్య విద్యార్థుల కోసం నీట్ రెడీ ల్యాప్టాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశంలో మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలోకి మారుతుండటంతో, ప్రముఖ విద్యాసంస్థ శ్రీచైతన్య విద్యార్థుల కోసం నీట్ రెడీ ల్యాప్టాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.