రాష్ట్రంలో జిల్లాల పున ర్విభజన (2022)కు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో కొత్త, పాత జిల్లాలకు అధికారులు, సిబ్బంది విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 26 జిల్లాలకు దామాషా ప్రాతిపదికన అఽధికారులు, సిబ్బం దిని కేటాయించేందుకు ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో జిల్లాల పున ర్విభజన (2022)కు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో కొత్త, పాత జిల్లాలకు అధికారులు, సిబ్బంది విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 26 జిల్లాలకు దామాషా ప్రాతిపదికన అఽధికారులు, సిబ్బం దిని కేటాయించేందుకు ఉత్తర్వులు జారీచేసింది.