పండగ పూట తీవ్ర విషాదం.. 17 మంది సజీవ దహనం..

Karnataka Bus Accidnt: 2025 సంవత్సరం ముగింపు దశలో ఉన్నా ప్రమాదాలు ఆగడం లేదు. తాజాగా కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. క్రిస్మస్ పండుగ వేళ.. తెల్లవారుజామున లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి, పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న బస్సు చిత్రదుర్గ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు.

పండగ పూట తీవ్ర విషాదం.. 17 మంది సజీవ దహనం..
Karnataka Bus Accidnt: 2025 సంవత్సరం ముగింపు దశలో ఉన్నా ప్రమాదాలు ఆగడం లేదు. తాజాగా కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. క్రిస్మస్ పండుగ వేళ.. తెల్లవారుజామున లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి, పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న బస్సు చిత్రదుర్గ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు.