పడవ బోల్తా ఘటనపై విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృ‌తుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు.

పడవ బోల్తా ఘటనపై విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృ‌తుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు.