ప్రజలకు మరింత చేరువైన ప్రజా పాలన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలుచేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో పాలన ప్రజలకు మరింత చేరువైందని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజారామయ్యార్‌ తెలిపారు.

ప్రజలకు మరింత చేరువైన ప్రజా పాలన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలుచేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో పాలన ప్రజలకు మరింత చేరువైందని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజారామయ్యార్‌ తెలిపారు.