బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇయ్యాల్నే(ఏప్రిల్23) పోలింగ్
పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడులో ఈ రోజు (గురువారం) పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా.. బెంగాల్లోని 294 సీట్లకు రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.