బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది..రిజర్వేషన్లపై మా ప్రైవేటు బిల్లుకు మద్దతివ్వాలి: వద్దిరాజు రవిచంద్ర
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.