కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టండి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టండి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్బలపర్చిన అభ్యర్థులకు పట్టం కట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలకు పిలపునిచ్చారు. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే విస్తృత ప్రచారం నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్బలపర్చిన అభ్యర్థులకు పట్టం కట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలకు పిలపునిచ్చారు. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే విస్తృత ప్రచారం నిర్వహించారు.