భారత్‌‌ హిందూ దేశం..దానికి రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదు:ఆర్ఎస్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ మోహన్‌‌ భాగవత్‌‌

భారత్‌‌‌‌‌‌‌‌ హిందూ దేశమని ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ భాగవత్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఇది వాస్తవం కాబట్టి దీనికి ఎలాంటి రుజువులు, రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదన్నారు. భారతదేశం హిందూ దేశం అనడానికి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో చట్టాలు చేయాల్సిన పనిలేదన్నారు.

భారత్‌‌ హిందూ దేశం..దానికి రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదు:ఆర్ఎస్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ మోహన్‌‌ భాగవత్‌‌
భారత్‌‌‌‌‌‌‌‌ హిందూ దేశమని ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ భాగవత్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఇది వాస్తవం కాబట్టి దీనికి ఎలాంటి రుజువులు, రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదన్నారు. భారతదేశం హిందూ దేశం అనడానికి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో చట్టాలు చేయాల్సిన పనిలేదన్నారు.