మే 21 నుంచి కాళేశ్వరంలో.. సరస్వతీ అంత్య పుష్కరాలు..పోస్టర్ రిలీజ్

కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలను ఘనం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. మే21 నుంచి 12రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనుంది.

మే 21 నుంచి కాళేశ్వరంలో.. సరస్వతీ అంత్య పుష్కరాలు..పోస్టర్ రిలీజ్
కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలను ఘనం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. మే21 నుంచి 12రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనుంది.