మాట్లాడే అర్హత కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు .. అప్పులతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన బీఆర్​ఎస్​ ఇప్పుడు మాట్లాడే అర్హత కోల్పోయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

మాట్లాడే అర్హత కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు .. అప్పులతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన బీఆర్​ఎస్​ ఇప్పుడు మాట్లాడే అర్హత కోల్పోయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.