రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి.. దేశాన్ని దోచుకుంటునోళ్లే గద్దెనెక్కుతున్నరు: కూనంనేని

ప్రజాస్వామ్యానికి పునాదులైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు పిల్లర్లు అయితే.. నాలుగో పిల్లరే మీడియా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి.. దేశాన్ని దోచుకుంటునోళ్లే గద్దెనెక్కుతున్నరు: కూనంనేని
ప్రజాస్వామ్యానికి పునాదులైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు పిల్లర్లు అయితే.. నాలుగో పిల్లరే మీడియా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.