సీనియర్ సిటిజన్లు లీగల్ ఎయిడ్ క్లీనిక్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని జిల్లా సం క్షేమ అధికారి కార్యాలయంలో సీనియర్ సిటిజన్ లీగల్ ఎయిడ్ క్లీనిక్ను ప్రారంభించారు.
సీనియర్ సిటిజన్లు లీగల్ ఎయిడ్ క్లీనిక్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని జిల్లా సం క్షేమ అధికారి కార్యాలయంలో సీనియర్ సిటిజన్ లీగల్ ఎయిడ్ క్లీనిక్ను ప్రారంభించారు.