వెయ్యేండ్లయినా బీఆర్ఎస్ మారదు..కల్వకుంట్ల కవిత

అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో ఘోర ఓటమిపై బీఆర్​ఎస్​ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, ప్రజలే తప్పు చేశారనేలా చులకన చేసి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు.

వెయ్యేండ్లయినా బీఆర్ఎస్ మారదు..కల్వకుంట్ల కవిత
అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో ఘోర ఓటమిపై బీఆర్​ఎస్​ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, ప్రజలే తప్పు చేశారనేలా చులకన చేసి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు.