సింగరేణిలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పీ ఓసీపీ, ఎస్ఆర్పీ-3 గనులను పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందాన్ని పోలీసులు అడ్డుకుని గనుల్లోకి వెళ్లనీయలేదు.
సింగరేణిలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పీ ఓసీపీ, ఎస్ఆర్పీ-3 గనులను పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందాన్ని పోలీసులు అడ్డుకుని గనుల్లోకి వెళ్లనీయలేదు.