సాయంత్రం గవర్నర్‌తో CM చంద్రబాబు భేటీ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్‌ ఎస్.అబ్దుల్ నజీర్‌ (Justice S.Abdul Nazir)తో మర్యాదపూర్వకంగా భేటీ కాబుతోన్నారు.

సాయంత్రం గవర్నర్‌తో CM చంద్రబాబు భేటీ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్‌ ఎస్.అబ్దుల్ నజీర్‌ (Justice S.Abdul Nazir)తో మర్యాదపూర్వకంగా భేటీ కాబుతోన్నారు.