హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు

హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి ఇది వర్తించనుంది.

హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు
హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి ఇది వర్తించనుంది.