ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీస్ అధికారుల అలసత్వం ఆందోళన కలిగిస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమవేశం నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీస్ అధికారుల అలసత్వం ఆందోళన కలిగిస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమవేశం నిర్వహించారు.