అమరావతికి కొత్త రైల్వే లైన్‌పై కీలక అప్డేట్.. మరో 300 ఎకరాలు, ఈ జిల్లాల్లోనే

Amaravati New Railway Line Update: అమరావతికి కొత్త రైల్వే లైన్ పనులు వేగవంతమయ్యాయి. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు భూసేకరణపై రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, రైతులు భూసేకరణకు బదులు భూసమీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైల్వేశాఖ కోరుతోంది. ఈ రైల్వే ప్రాజెక్టుపై ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

అమరావతికి కొత్త రైల్వే లైన్‌పై కీలక అప్డేట్.. మరో 300 ఎకరాలు, ఈ జిల్లాల్లోనే
Amaravati New Railway Line Update: అమరావతికి కొత్త రైల్వే లైన్ పనులు వేగవంతమయ్యాయి. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు భూసేకరణపై రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, రైతులు భూసేకరణకు బదులు భూసమీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైల్వేశాఖ కోరుతోంది. ఈ రైల్వే ప్రాజెక్టుపై ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.