ఏపీలో వారికి నెలకు రూ.5000 పింఛన్.. భారీగా దరఖాస్తులు..

Amaravati Landless Poor Pensions: రాజధాని అమరావతి పరిధిలో భూమి లేని వారికి పింఛన్లు పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారి నుంచి సీఆర్డీఏ దరఖాస్తులు స్వీకరిస్తోంది. రాజధాని గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాలతో పాటుగా.. గ్రామసభల సందర్భంగా దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన గ్రామసభల సందర్భంగా 3298 మంది పింఛన్ కోసం దరఖాస్తులు సమర్పించారు.

ఏపీలో వారికి నెలకు రూ.5000 పింఛన్.. భారీగా దరఖాస్తులు..
Amaravati Landless Poor Pensions: రాజధాని అమరావతి పరిధిలో భూమి లేని వారికి పింఛన్లు పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారి నుంచి సీఆర్డీఏ దరఖాస్తులు స్వీకరిస్తోంది. రాజధాని గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాలతో పాటుగా.. గ్రామసభల సందర్భంగా దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన గ్రామసభల సందర్భంగా 3298 మంది పింఛన్ కోసం దరఖాస్తులు సమర్పించారు.