కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : పి .సుదర్శన్ రెడ్డి

కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్​ రెడ్డి సూచించారు. ఆదివారం బోధన్ పట్టణంలో మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. బోధన్​లోని అంబేద్కర్ కాలనీ, శ్రీనివాసనగర్, రెంజల్ బేస్, గంజ్​రోడ్, దేగంకగల్లి, వినాయకనగర్​, ఆచన్​పల్లి ప్రాంతాల్లో పర్యటించారు.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి :  పి .సుదర్శన్ రెడ్డి
కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్​ రెడ్డి సూచించారు. ఆదివారం బోధన్ పట్టణంలో మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. బోధన్​లోని అంబేద్కర్ కాలనీ, శ్రీనివాసనగర్, రెంజల్ బేస్, గంజ్​రోడ్, దేగంకగల్లి, వినాయకనగర్​, ఆచన్​పల్లి ప్రాంతాల్లో పర్యటించారు.