తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. మొహర్రం సెలవుతో పాటు వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. మొహర్రం సెలవుతో పాటు వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.