జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీ ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం నక్కపల్లి మండలంలో పర్యటించింది. లక్సెంబర్గ్కు చెందిన ఆర్సెలార్ మిట్టల్- జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీ సంయుక్తంగా మండలంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. స్టీల్ప్లాంటటు కోసం ప్రభుత్వం బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్పురం, రాజయ్యపేట, వేంపాడు గ్రామాల పరిధిలో 2,164.31 ఎకరాలను కేటాయించింది.
జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీ ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం నక్కపల్లి మండలంలో పర్యటించింది. లక్సెంబర్గ్కు చెందిన ఆర్సెలార్ మిట్టల్- జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీ సంయుక్తంగా మండలంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. స్టీల్ప్లాంటటు కోసం ప్రభుత్వం బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్పురం, రాజయ్యపేట, వేంపాడు గ్రామాల పరిధిలో 2,164.31 ఎకరాలను కేటాయించింది.