ట్రక్కు లోయలో పడి 21 మంది కూలీలు మృతి.. 3 రోజుల తర్వాత వెలుగులోకి

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడి 21 మంది దుర్మరణం చెందారు. మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది ఈ ఘటనలో. అయితే, ఒక వ్యక్తి మాత్రం ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డాడు. అంజా జిల్లాలో ఇరుకైన పర్వత మార్గంలో ట్రక్కు అదుపుతప్పి వందల మీటర్ల లోతైన లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్రక్కు లోయలో పడి 21 మంది కూలీలు మృతి.. 3 రోజుల తర్వాత వెలుగులోకి
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడి 21 మంది దుర్మరణం చెందారు. మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది ఈ ఘటనలో. అయితే, ఒక వ్యక్తి మాత్రం ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డాడు. అంజా జిల్లాలో ఇరుకైన పర్వత మార్గంలో ట్రక్కు అదుపుతప్పి వందల మీటర్ల లోతైన లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.