పగలు దుప్పట్ల అమ్మకాలు.. అర్ధరాత్రి దాటితే మారణహోమం..! అంతర్రాష్ట్ర ముఠాపై పోలీసుల హై అలర్ట్

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రమాదకర ధార్ గ్యాంగ్ కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పగటిపూట దుప్పట్లు, బ్యాగులు అమ్మే సాధారణ వ్యాపారుల్లా నటిస్తూ రెక్కీ నిర్వహించడం, అర్ధరాత్రి వేళల్లో ఆయుధాలతో తలుపులు బద్దలుకొట్టి దోపిడీలకు పాల్పడటం ఈ అంతర్రాష్ట్ర ముఠా నైజం. తాజాగా ఒక రైల్వే స్టేషన్ సీసీటీవీ దృశ్యాల్లో ముగ్గురు ముఠా సభ్యుల ఆనవాళ్లు లభించడంతో పోలీసులు రక్షణ వలయాన్ని బిగించారు. గతంలో చడ్డీ గ్యాంగ్, పార్ధీ గ్యాంగ్ లతో పాత అనుభవాలున్న నేపథ్యంలో..

పగలు దుప్పట్ల అమ్మకాలు.. అర్ధరాత్రి దాటితే మారణహోమం..! అంతర్రాష్ట్ర ముఠాపై పోలీసుల హై అలర్ట్
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రమాదకర ధార్ గ్యాంగ్ కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పగటిపూట దుప్పట్లు, బ్యాగులు అమ్మే సాధారణ వ్యాపారుల్లా నటిస్తూ రెక్కీ నిర్వహించడం, అర్ధరాత్రి వేళల్లో ఆయుధాలతో తలుపులు బద్దలుకొట్టి దోపిడీలకు పాల్పడటం ఈ అంతర్రాష్ట్ర ముఠా నైజం. తాజాగా ఒక రైల్వే స్టేషన్ సీసీటీవీ దృశ్యాల్లో ముగ్గురు ముఠా సభ్యుల ఆనవాళ్లు లభించడంతో పోలీసులు రక్షణ వలయాన్ని బిగించారు. గతంలో చడ్డీ గ్యాంగ్, పార్ధీ గ్యాంగ్ లతో పాత అనుభవాలున్న నేపథ్యంలో..