"ప్రాణత్యాగానికి సిద్ధంకండి": లండన్‌లోని ఇరాన్ ఎంబసీ వివాదాస్పద పిలుపు.. బ్రిటన్ తీవ్ర ఆగ్రహం

రాయబార కార్యాలయాలు సాధారణంగా రెండు దేశాల మధ్య స్నేహ వారధిలా పని చేస్తుంటాయి. కానీ లండన్‌లోని ఇరాన్ ఎంబసీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. దేశం కోసం ప్రాణాలు ఇవ్వండి అంటూ బ్రిటన్‌లోని ఇరానియన్లకు అది పిలుపినచ్చింది. జాన్ ఫదా పేరుతో చేపట్టిన ఈ ప్రచారం గురించి తెలుసుకున్న బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమలోనే ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసి మరీ వివరణ కోరింది. ఆపూర్తి వివరాలు మీకోసం.

రాయబార కార్యాలయాలు సాధారణంగా రెండు దేశాల మధ్య స్నేహ వారధిలా పని చేస్తుంటాయి. కానీ లండన్‌లోని ఇరాన్ ఎంబసీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. దేశం కోసం ప్రాణాలు ఇవ్వండి అంటూ బ్రిటన్‌లోని ఇరానియన్లకు అది పిలుపినచ్చింది. జాన్ ఫదా పేరుతో చేపట్టిన ఈ ప్రచారం గురించి తెలుసుకున్న బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమలోనే ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసి మరీ వివరణ కోరింది. ఆపూర్తి వివరాలు మీకోసం.