పూరిమెట్ల మాజీ సర్పంచ్‌ నిధులు స్వాహా

ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల పంచాయతీ మాజీ సర్పంచ్‌ ఓగులూరి రామాంజి 15వ ఆర్థిక సంఘం నిధులు 10లక్షల రూపాయలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అద్దంకి యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సిబ్బంది సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వివరాలు సేకరించగా విషయం బయటపడింది.

పూరిమెట్ల మాజీ సర్పంచ్‌ నిధులు స్వాహా
ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల పంచాయతీ మాజీ సర్పంచ్‌ ఓగులూరి రామాంజి 15వ ఆర్థిక సంఘం నిధులు 10లక్షల రూపాయలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అద్దంకి యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సిబ్బంది సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వివరాలు సేకరించగా విషయం బయటపడింది.