భారత నెమలి సింహాసనాన్ని దోచుకెళ్లిన ఇరాన్.. 1150 కేజీల బంగారం, 230 కిలోల రత్నాలు

భారత కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ పాలకులు లండన్‌కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నెమలి సింహాసనాన్ని.. పర్షియన్ పాలకుడు దోచుకెళ్లాడని మీకు తెలుసా. వెయ్యి కిలోలకుపైగా స్వచ్ఛమైన గోల్డ్, వందల కిలోల రత్నాలు, వజ్రాలు, పచ్చలు, ముత్యాలను అందులో పొదిగారు. మొఘలుల వైభవానికి ప్రతీకగా ఉన్న ఈ మయూర సింహాసనం వెనుక ఉన్న ఆ అసలు కథేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భారత నెమలి సింహాసనాన్ని దోచుకెళ్లిన ఇరాన్.. 1150 కేజీల బంగారం, 230 కిలోల రత్నాలు
భారత కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ పాలకులు లండన్‌కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నెమలి సింహాసనాన్ని.. పర్షియన్ పాలకుడు దోచుకెళ్లాడని మీకు తెలుసా. వెయ్యి కిలోలకుపైగా స్వచ్ఛమైన గోల్డ్, వందల కిలోల రత్నాలు, వజ్రాలు, పచ్చలు, ముత్యాలను అందులో పొదిగారు. మొఘలుల వైభవానికి ప్రతీకగా ఉన్న ఈ మయూర సింహాసనం వెనుక ఉన్న ఆ అసలు కథేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.