రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక వెయిటింగ్ లిస్ట్ కష్టాలకు చెక్, కొత్త ట్రైన్లు వచ్చేస్తున్నాయ్..!

దేశంలో పెరుగుతున్న రైలు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐదేళ్లలో 48 ప్రధాన నగరాల్లో రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి స్టేషన్లకు కూడా ఈ ప్రణాళికలో ప్రాధాన్యత దక్కింది.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక వెయిటింగ్ లిస్ట్ కష్టాలకు చెక్, కొత్త ట్రైన్లు వచ్చేస్తున్నాయ్..!
దేశంలో పెరుగుతున్న రైలు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐదేళ్లలో 48 ప్రధాన నగరాల్లో రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి స్టేషన్లకు కూడా ఈ ప్రణాళికలో ప్రాధాన్యత దక్కింది.