మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక రిటైర్డ్ ఎయిర్లైన్ ఉద్యోగి తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆమెతో దాదాపు 30 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న వ్యక్తి, హఠాత్తుగా ప్రత్యక్షమై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక రిటైర్డ్ ఎయిర్లైన్ ఉద్యోగి తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆమెతో దాదాపు 30 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న వ్యక్తి, హఠాత్తుగా ప్రత్యక్షమై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.