విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్న కోళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సదుం మండలాల్లోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా ఇప్పుడు కార్వేటి నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. RKV పేట, ఇందిరా కాలనీ కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో మరణించిన కోళ్లను జిల్లా యంత్రాంగం గుర్తించింది.

విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్న కోళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సదుం మండలాల్లోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా ఇప్పుడు కార్వేటి నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. RKV పేట, ఇందిరా కాలనీ కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో మరణించిన కోళ్లను జిల్లా యంత్రాంగం గుర్తించింది.