సబర్మతి తీరంలో రంగుల హేల.. జర్మనీ ఛాన్సలర్తో కలిసి ప్రధాని మోడీ పతంగి సందడి
అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ హాజరయ్యారు.